- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hyderabad: నెక్లెస్ రోడ్లో 5కే రన్.. నగరవాసుల సందడి
హైదరాబాద్: ‘నేషనల్ డాక్టర్స్ డే’ సందర్భంగా సోమవారం నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద 5కే రన్ నిర్వహించారు. ఈ రన్ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీతా మహేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నాయకులు, నగరవాసులు, విద్యార్థినులు ఉత్సాహంగా ఈవెంట్లో పాల్గొన్నారు. ఫొటోలు..
Updated : 01 Jul 2024 17:44 IST
1/8
జెండా ఊపి 5కే రన్ ప్రారంభిస్తున్న అసెంబ్లీ స్పీకర్, నాయకులు..
2/8
బెలూన్లు ఎగరవేస్తున్న నాయకులు, అధికారులు..
3/8
మాట్లాడుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్..
4/8
పీపుల్స్ ప్లాజా వద్ద నగరవాసుల సందడి..
5/8
ఆటపాటలతో యువతులు..
6/8
సందడి చేస్తున్న నగరవాసులు, యువతులు..
7/8
యువతుల ఆటపాటలు..
8/8
ఉత్సాహంగా రన్ చేస్తున్న యువతి..
Tags :