- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
03 Jul 2024 | 17:09 IST
AP: డీఎస్సీ అభ్యర్థుల వినతిపై స్పందించిన ప్రభుత్వం
అమరావతి: మెగా డీఎస్సీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని వినతులు రావడంతో సానుకూలంగా స్పందించింది. టెట్కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇచ్చింది. అభ్యర్థుల నుంచి అత్యధికంగా వినతులు రావడంతో మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటించారు. పూర్తి షెడ్యూల్తో ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ వెలువరించనుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
- భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
- చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
- ‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
- హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
- 33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!
- మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
- డాక్టర్ వార్నింగ్పై స్పందించిన సమంత.. వాళ్ల కోసమే ఆలోచించానంటూ సుదీర్ఘ పోస్ట్
- టికెట్ల రేట్ల వ్యవహారం.. వివరణ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్