బ్రేకింగ్

breaking
03 Jul 2024 | 17:09 IST

AP: డీఎస్సీ అభ్యర్థుల వినతిపై స్పందించిన ప్రభుత్వం

అమరావతి: మెగా డీఎస్సీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని వినతులు రావడంతో సానుకూలంగా స్పందించింది. టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇచ్చింది. అభ్యర్థుల నుంచి అత్యధికంగా వినతులు రావడంతో మంత్రి నారా లోకేశ్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటించారు. పూర్తి షెడ్యూల్‌తో ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్‌ వెలువరించనుంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని