- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
03 Jul 2024 | 17:01 IST
ఇసుక పేరుతో వైకాపా నేతల దోపిడీ: కొల్లు
అమరావతి: ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత అయిదేళ్లూ ఇసుక పేరుతో వైకాపా నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తాం. వైకాపా అధికారంలోకి రాగానే తొమ్మిది నెలలు ఎవరికీ ఇసుక దక్కలేదు. 40 రంగాలు ఆధారపడిన రంగాన్ని పట్టించుకోలేదు. కోట్ల మంది జీవనోపాధి కోల్పోయారు. ఎలా నిధులు దోచుకోవాలనే ఉద్దేశంతో జేపీ సంస్థను తెర మీదకు తీసుకొచ్చారు’’ అని మంత్రి తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
- భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
- చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
- ‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
- హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
- 33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!
- మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
- డాక్టర్ వార్నింగ్పై స్పందించిన సమంత.. వాళ్ల కోసమే ఆలోచించానంటూ సుదీర్ఘ పోస్ట్
- టికెట్ల రేట్ల వ్యవహారం.. వివరణ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్