బ్రేకింగ్

breaking
03 Jul 2024 | 17:01 IST

ఇసుక పేరుతో వైకాపా నేతల దోపిడీ: కొల్లు

అమరావతి: ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత అయిదేళ్లూ ఇసుక పేరుతో వైకాపా నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తాం. వైకాపా అధికారంలోకి రాగానే తొమ్మిది నెలలు ఎవరికీ ఇసుక దక్కలేదు. 40 రంగాలు ఆధారపడిన రంగాన్ని పట్టించుకోలేదు. కోట్ల మంది జీవనోపాధి కోల్పోయారు. ఎలా నిధులు దోచుకోవాలనే ఉద్దేశంతో జేపీ సంస్థను తెర మీదకు తీసుకొచ్చారు’’ అని మంత్రి తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని