- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424004974_43603.jpg)
03 Jul 2024 | 15:25 IST
పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది: చంద్రబాబు
అమరావతి: అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తూ మాట్లాడారు. ‘‘అమరావతి అనేది గతంలో ప్రముఖ నగరం. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సూచించారు. యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిని మోదీ తెచ్చారు. వాటి మహిమ అమరావతిలో ఉంది. రాష్ట్రంలో ఎటుచూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం అమరావతి. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ చెప్పింది’’ అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’
- క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
- ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
- అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
- కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
- భారాసకు భారీ షాక్
- రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
- నటుడు రాజ్ తరుణ్పై యువతి ఫిర్యాదు
- విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్