బ్రేకింగ్

breaking
03 Jul 2024 | 14:39 IST

ఏపీలో 8 నుంచి ఉచిత ఇసుక విధానం

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్‌, రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని