- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424004970_43599.jpg)
03 Jul 2024 | 13:43 IST
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘‘నకిలీ విత్తనాలకు చెక్పెట్టాలి. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. ఖరీఫ్లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలి. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి’’ అని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’
- క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
- ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
- అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
- కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
- భారాసకు భారీ షాక్
- నటుడు రాజ్ తరుణ్పై యువతి ఫిర్యాదు
- రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
- విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్