- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
03 Jul 2024 | 13:14 IST
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి.. వైకాపా నేతల అరెస్టు
అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురిని అరెస్టు చేశారు. ఐదుగురు వైకాపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్కు తరలించారు. 2021 అక్టోబరు 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైకాపా మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’
- క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
- ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
- అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
- భారాసకు భారీ షాక్
- కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
- రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
- విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్
- పెద్దిరెడ్డీ.. ఇదేం పని?