బ్రేకింగ్

breaking
03 Jul 2024 | 13:14 IST

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి.. వైకాపా నేతల అరెస్టు

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురిని అరెస్టు చేశారు. ఐదుగురు వైకాపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 2021 అక్టోబరు 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైకాపా మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు