బ్రేకింగ్

breaking
03 Jul 2024 | 09:52 IST

సెన్సెక్స్‌@ 80K.. చరిత్ర సృష్టించిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌లో సెన్సెక్స్‌ చరిత్ర సృష్టించింది. చరిత్రలో తొలిసారి 80 వేల పాయింట్ల గరిష్ఠ మార్కును తాకింది. నిఫ్టీ రికార్డు స్థాయిలో 24,200 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా లాభంలో, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని