- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424004926_43553.jpg)
01 Jul 2024 | 15:55 IST
TG: నూతన చట్టాల కింద తొలి కేసు నమోదు
హైదరాబాద్: నేటి నుంచి అమల్లోకి వచ్చిన నూతన చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై చార్మినార్ పీఎస్లో ఈ కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ను డిజిటల్గా నమోదు చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
- టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
- 154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న
- 9 నెలల మిస్టరీ.. 10 రోజుల్లో వీడింది
- కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
- మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం
- అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
- ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
- యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య