- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424004925_43552.jpg)
01 Jul 2024 | 15:52 IST
INDwXSAw: మన అమ్మాయిలూ గెలిచేశారు!
చెన్నై: దక్షిణాఫ్రికాపై భారత్ మహిళలు ఘనవిజయం సాధించారు. చెన్నైలో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా అమ్మాయిలు గెలుపొందారు. 37 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమ్మాయిలు 10 ఓవర్లు పూర్తి కాకుండానే సాధించేశారు. శుభ (13*), షెఫాలీ (24*) ఇబ్బంది పడకుండా గెలిపించేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 603/6 చేసింది. సఫారీలు తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులు చేసి.. ఫాలో ఆన్కి దిగి రెండో ఇన్నింగ్స్లో 373 పరుగులు చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
- టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
- 154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న
- 9 నెలల మిస్టరీ.. 10 రోజుల్లో వీడింది
- మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం
- కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
- అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
- ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
- యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య