బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 15:37 IST

దిల్లీ వెళ్లనున్న AP సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 4న దిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి దిల్లీకి వెళ్లనుండటం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను  సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

మరిన్ని

తాజా వార్తలు