- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424004923_43550.jpg)
01 Jul 2024 | 15:18 IST
దక్షిణాఫ్రికాతో టెస్ట్: భారత్ లక్ష్యం 37
చెన్నై: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత అమ్మాయిలకు సఫారీలు 37 పరుగుల టార్గెట్ ఇచ్చారు. తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ అయ్యి ఫాలో ఆన్కి దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో గొప్పగా పోరాడి 373 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్నేహ రాణా, దీప్తి శర్మ, రాజేశ్వరి తలో 2 వికెట్లు పడగొట్టగా.. పూజా వస్త్రాకర్, షెఫాలీ, హర్మన్ ప్రీత్ తలో వికెట్ తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 603/6 చేసిన సంగతి తెలిసిందే. టెస్టు మ్యాచులో ఇది ఆఖరి రోజు కాగా, ఇంకా సుమారు 30 ఓవర్ల ఆట మిగిలి ఉంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
- టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
- 154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న
- 9 నెలల మిస్టరీ.. 10 రోజుల్లో వీడింది
- కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
- అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
- మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం
- ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
- యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య