బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 15:18 IST

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌: భారత్‌ లక్ష్యం 37

చెన్నై: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత అమ్మాయిలకు సఫారీలు 37 పరుగుల టార్గెట్‌ ఇచ్చారు. తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్‌ అయ్యి ఫాలో ఆన్‌కి దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో గొప్పగా పోరాడి 373 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్నేహ రాణా, దీప్తి శర్మ, రాజేశ్వరి తలో 2 వికెట్లు పడగొట్టగా.. పూజా వస్త్రాకర్‌, షెఫాలీ, హర్మన్‌ ప్రీత్‌ తలో వికెట్‌ తీశారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 603/6 చేసిన సంగతి తెలిసిందే. టెస్టు మ్యాచులో ఇది ఆఖరి రోజు కాగా, ఇంకా సుమారు 30 ఓవర్ల ఆట మిగిలి ఉంది. 

మరిన్ని

తాజా వార్తలు