బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 13:35 IST

కొత్త చట్టాలపై విపక్ష నేతలవి అనవసర ఆరోపణలు: అమిత్‌షా

దిల్లీ: కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా విమర్శించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘లోక్‌సభలో 9.30 గంటలు, రాజ్యసభలో 6 గంటలు చర్చించాం. కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుంది. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుంది. కొత్త చట్టాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. వీటిపై అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ రాశా’’ అని అమిత్‌షా తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు