- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424004920_43547.jpg)
01 Jul 2024 | 13:35 IST
కొత్త చట్టాలపై విపక్ష నేతలవి అనవసర ఆరోపణలు: అమిత్షా
దిల్లీ: కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా విమర్శించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘లోక్సభలో 9.30 గంటలు, రాజ్యసభలో 6 గంటలు చర్చించాం. కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుంది. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుంది. కొత్త చట్టాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. వీటిపై అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ రాశా’’ అని అమిత్షా తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
- టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
- 154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న
- 9 నెలల మిస్టరీ.. 10 రోజుల్లో వీడింది
- కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
- అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
- మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం
- ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
- యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య