బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 10:38 IST

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ సోదరుడి అరెస్టు

తుళ్లూరు: ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ సోదరుడు ప్రభుదాసును అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను తుళ్లూరు పోలీసులు పట్టుకున్నారు. వాటిని ప్రభుదాసువిగా గుర్తించి ఆయన్ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. రెండు లారీలు, కారు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని

తాజా వార్తలు