బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 07:04 IST

మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి

వనపట్ల: నాగర్‌కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వారిని తల్లి పద్మ(26), ఇద్దరు కుమార్తెలు వసంత(6), తేజస్విని(3), కుమారుడు రిత్విక్‌(10 నెలలు)గా గుర్తించారు. తండ్రికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని

తాజా వార్తలు