- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424004909_43534.jpg)
01 Jul 2024 | 07:04 IST
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
వనపట్ల: నాగర్కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వారిని తల్లి పద్మ(26), ఇద్దరు కుమార్తెలు వసంత(6), తేజస్విని(3), కుమారుడు రిత్విక్(10 నెలలు)గా గుర్తించారు. తండ్రికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
- టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
- 154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న
- 9 నెలల మిస్టరీ.. 10 రోజుల్లో వీడింది
- కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
- అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
- మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం
- ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
- యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య