బ్రేకింగ్
20 Dec 2023 | 17:24 IST
తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
దిల్లీ: ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ అనే లఘు కథల పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 24 భాషల్లో రాసిన కథలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో జన్మించారు. రామేశ్వరం కాకులు నుంచి రోహిణి కథ వరకూ పలు కథలను ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ పేరిట పుస్తకంగా ముద్రించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఇస్రోకే నో చెప్పి.. రూ.52 లక్షల ప్యాకేజీ సాధించింది
- ఆ జంట హద్దు మీరింది.. బిగ్బాస్ షోను ఆపండి: పోలీసులకు ఫిర్యాదు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/07/24)
- ఆహారం కావాలంటే సైనికుల లైంగిక వాంఛలు తీర్చాల్సిందే: మహిళలపై దారుణం
- మదనపల్లె ఘటన యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్: డీజీపీ
- విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
- అమృత్సర్లో కృతిశెట్టి.. ప్రమోషన్స్లో నభా నటేశ్.. చాక్లెట్లతో శ్రద్ధా!
- కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. నీట్కు రద్దుకు తీర్మానం
- సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబో.. సర్ప్రైజ్ అదిరింది
- ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వివాదాస్పదం.. రూ.500 చొప్పున జరిమానా!